కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడతాం _సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చుక్కా రాములు
ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనకు ప్రజా మద్దతు మనవార్తలు – పటాన్ చెరు కేంద్ర ప్రభుత్వం రైతు,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవన్ లో బుధవారం జరిగిన సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ ప్రథమ మహా సభలో చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని అన్నారు.గత 11నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న వారి […]
Continue Reading