politics

కార్తీక మాస వన భోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్చెరు/అమీన్పూర్: కార్తీకమాసం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయా సంఘాలు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

4 years ago

గీతం బీ – స్కూల్లో అంతర్జాతీయ సదస్సు…

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ' అనిశ్చితి సమయంలో సుస్థిరత , వినూత్న…

4 years ago

విద్య ద్వారానే సమాజంలో మార్పు_గూడెం విక్రమ్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రం రెడ్డి అన్నారు. టిప్పు సుల్తాన్ సోషల్…

4 years ago

విశ్వ హిందు పరిషత్ లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ ఆవిష్కరణ

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణంలో సాయి బాబా దేవాలయం యందు విశ్వ హిందు పరిషత్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో…

4 years ago

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. కర్ణాటకలో కొత్త రూల్స్‌!

బెంగళూరు: కరోనా వైరస్‌ ఒమిక్రా వేరియంట్‌ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు…

4 years ago

గీతంలో మైక్రోకంట్రోలర్ పుస్తకావిష్కరణ

మనవార్తలు,పటాన్‌చెరు: విద్యావేత్త, ఎన్ఐటీ వరంగల్ పూర్వ అధ్యాపకుడు ప్రొఫెసర్ పువ్వాడ రమేష్ రచించిన మైక్రోకంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనే పుస్తకాన్ని శుక్రవారం గీతం కెరీర్ గైడైన్స్ సెల్…

4 years ago

టిఆర్ఎస్ స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి యాదవ్ రెడ్డి విజయం ఖాయం

బీజేపీ పైన ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు మనవార్తలు,  పటాన్చెరు కేంద్రం నుండి న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం కోతలు విధిస్తూ.. ప్రజలకు…

4 years ago

ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పై HRC లో గిరిజనుల ఫిర్యాదు..!

మనవార్తలు , అమీన్ పూర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఠాకూర్ సింగ్ పై గిరిజ‌నులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. హ్యుమ‌న్ రైట్స్…

4 years ago

ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం మనవార్తలు ,షాద్ నగర్ షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం…

4 years ago

దుర్గమ్మకు కానుకగా డైమండ్‌ నెక్లెస్‌

మనవార్తలు ,విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను  కానుకగా అందజేశారు. అమ్మవారిని…

4 years ago