హైదరాబాద్:
ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ కోర్ ద్వారా కరోనాను జయించవచ్చన్నారు . అతితక్కువ ఖర్చుతో హోమియోపతి ద్వారా కరోనా వ్యాధిని తగ్గించుకోవచ్చని డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు .తెలుగు రాష్ట్రల ప్రజల కోసం ఆయూష్ విభాగం అనుమతించిన హోమియోపతి మందులను వారం రోజుల పాటు డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రుల వద్ద 20 లక్షల డోస్ లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు .పోస్ట్ కోవిద్ చికిత్స కోసం ఆన్ లైన్ లో కూడా సంప్రదించవచ్చని …7675007000 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చన్నారు.
కరోనాను ఎదుర్కొనేలా హోమియోపతిలో మెడిసిన్ ను తీసుకురావడం అభినందనీయమని సినీ నటి బిగ్ బాష్ ఫేం అషురెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి సీఈఓ సృజనా రెడ్డి, ఏజీఎం డాక్టర్ రమేష్ , డాక్టర్ సునీలారెడ్డి ,దైవాగ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…