హైదరాబాద్:
ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ కోర్ ద్వారా కరోనాను జయించవచ్చన్నారు . అతితక్కువ ఖర్చుతో హోమియోపతి ద్వారా కరోనా వ్యాధిని తగ్గించుకోవచ్చని డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు .తెలుగు రాష్ట్రల ప్రజల కోసం ఆయూష్ విభాగం అనుమతించిన హోమియోపతి మందులను వారం రోజుల పాటు డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రుల వద్ద 20 లక్షల డోస్ లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు .పోస్ట్ కోవిద్ చికిత్స కోసం ఆన్ లైన్ లో కూడా సంప్రదించవచ్చని …7675007000 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చన్నారు.
కరోనాను ఎదుర్కొనేలా హోమియోపతిలో మెడిసిన్ ను తీసుకురావడం అభినందనీయమని సినీ నటి బిగ్ బాష్ ఫేం అషురెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి సీఈఓ సృజనా రెడ్డి, ఏజీఎం డాక్టర్ రమేష్ , డాక్టర్ సునీలారెడ్డి ,దైవాగ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…