మనవార్తలు , శేరిలింగంపల్లి :
ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ నడిగడ్డ తాండ లో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బోనాల ఉత్సవాలు నడిగడ్డ తండ, మియాపూర్ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు రఘునాథ్ రెడ్డి, ఎడ్ల ఆంజనేయులు చందు, వంశీధర్ రెడ్డి, శివ రత్నాకర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…