పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ , హెదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సినోయ్ సుగుణనక్కు ఓ అరుదైన గౌరవం దక్కింది . వర్చువల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ ఇనిషియేటివ్ ( ఐఆర్ఎస్ఐ ) , ఫార్మాస్యూటికల్ సెన్స్డ్స్పె అంతర్జాతీయ స్నాతకోత్తర సదస్సు -2021 లో వక్తగా పాల్గొనేందుకు సినోయ్ను ఆహ్వానించినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు .
పరిశోధనా సహకారం , ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించేందుకు గాను మలేసియాలోని యూఐటీఎం గీతం , హెదరాబాద్ ల మధ్య 2019 లో కుదిరిన అవగాహనా ఒప్పందంలో భాగంగా ఇది సాకరమైనట్టు తెలిపారు . మలేసియాలోని అంతర్జాతీయ వైద్య విశ్వవిద్యాలయం , జపాన్లోని టోక్యో విశ్వవిద్యాలయం , మలేసియాలోని యూఐటీఎంలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించినట్టు ఆయన వివరించారు . ఈ కార్యక్రమంలో మనదేశం నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు , మలేసియా , థాయ్లాండ్ , ఫిలిప్పీన్స్ , యూఏఈ తదితర దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నట్టు ఆయన తెలియజేశారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…