మనవార్తలు ,రామచంద్రపురం:
మానవ సేవే పరమావధిగా పని చేస్తున్న ఏకే స్వచ్ఛంద సంస్థ…మరోసారి తన ఉదారతను చాటుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద యువతికి అండగా నిలిచింది.తల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి ఎకే ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీకి చెందిన రుక్సానా బేగంకు తల్లిదండ్రులు లేరు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం నిశ్చయం అయింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆడబిడ్డకు సాయం అందించిన ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ను స్థానికులు అభినందించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…