మనవార్తలు ,రామచంద్రపురం:
మానవ సేవే పరమావధిగా పని చేస్తున్న ఏకే స్వచ్ఛంద సంస్థ…మరోసారి తన ఉదారతను చాటుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద యువతికి అండగా నిలిచింది.తల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి ఎకే ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీకి చెందిన రుక్సానా బేగంకు తల్లిదండ్రులు లేరు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం నిశ్చయం అయింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆడబిడ్డకు సాయం అందించిన ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ను స్థానికులు అభినందించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…