Telangana

జ్ఞానేంద్ర ప్రసాద్ లేకపోవడం పార్టీకి తీరని లోటు – జయంతి సంస్మరణ సభలో బీజేపీ నేతలు.

శేరిలింగంపల్లి:, మనవార్తలు :

శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ లేని లోటు పార్టీ కి తీరని లోటని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఆయన జయంతి సందర్భంగా హఫీజ్ పెట్ మరియు మియపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్,మియపూర్ మమత ఎస్టేట్స్ వద్ద జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి తదనంతరం సంస్మరణ సభ మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, క అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సీనియర్ నాయకులు కశిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొవ్వా సత్యనారాయణ, నాగేశ్వర్ గౌడ్, బుచ్చిరెడ్డి, శేరిలింగంపల్లి ఇన్చార్జి గజ్జల యోగానంధ్, హరి భూషణ్ రెడ్డి మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్రరావు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, కాంటెస్టెడ్ కార్పోరేటర్ సింధు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు కుమ్మరి జితేందర్, నాయకులు అనిల్ కుమార్ గౌడ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, నాయిని రత్నకుమార్, నవీన్, మన్నే సురేష్ ముదిరాజ్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

1 hour ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

1 hour ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

2 hours ago

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 hours ago

దేవాలయ భూమిని కాపాడండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…

6 hours ago

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

21 hours ago