పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 21న ప్రపంచ ఆల దినోత్సవాన్ని’ నిర్వహించాలని : వెంకల్పించారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ ఆర్. ఉమాదేవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.వీటిని అవగాహనను పెంపొందించడంతో పాటు వీటి సంక్షోభాలను పరిష్కరించడానికి చర్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతియేటా మార్చి 22న (1993 నుంచి) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రపంచం 2030 నాటికి ప్రతి పౌరుడికి మంచి నీరు, మెరుగైన పారిశుధ్య నిర్వహణను సంకల్పించిందన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మార్పును మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టీకరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులతో మార్చి 21న నీటి సంరక్షణగానే ప్రతిజ్ఞ చేయించాలని గీతం ప్రతిపాదించినట్టు డాక్టర్ అనుదేవి చెప్పారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వి.వెంకట జనవరావుతో పాటు అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్- పర్యావరణం డాక్టర్ బీఎస్ మూర్తి తమ విజ్ఞానం, పరిశోధనానుభవాలను, వ్యవస్థాపక మార్గాలను విద్యార్థులతో పంచుకోనున్నట్టు ఆమె -తెలియజేశారు..వీటి కాలుష్యం కారణాలు, నివారణ, వీటి సంరక్షణ ప్రాముఖ్యత, నీటి కాలుష్యం ప్రభావాలు, నీటి సంక్షోభం అనే ఇతిప్పర్తింపి గోడ పత్రికల రూపక్పున పోటీ నిర్వహిస్తానన్నారు. అలాగే కాలుష్య నివారణ, నీటి పరిరక్షణపై నమూనాల పోటీ కూడా ఉంటుందని, ‘నీటిని రక్షించండి’ అనే అంశంపై విద్యార్థులకు ముఖ చిత్రలేఖనం కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఏర్పాటు.చేస్తున్నామని ఆమె వివరించారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈనెల 18వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, అదే గడువులోగా గోడ. పత్రికలను కూడా సమర్పించాలని డాక్టర్ ప్రేమ సూచించారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సహ-నిర్వాహకుడు డాక్టర్ టీబీ పాత్రుడు (85004, 95009)ని సంప్రదించాలన్నారు.
గీతమ్ హ్యాకథాన్, కార్ రేసింగ్
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (తలచసీఈ) విభాగం ఆధ్వర్యంలో -ఈనెల 20–21 తేదీలలో ‘టెక్వినాక్స్’ పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమం ఐనోటీ హ్యాకథాన్, యోచ్-కంట్రోల్డ్ కార్ రేస్ను నిర్వహించనున్నారు. ఇట్టిప ఈ గీతం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఈఈ సీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. నూధని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. :చురుకెన విద్యార్థులను ఒకచోట చేర్చి, నారి ఆలోచనలను ఇతరులతో సందుకునేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయడం ఈ.
కార్యక్రను ప్రధాన ఉద్దేశమన్నారు. ఉత్కంఠ భరితంగా సాగే 30 గంటల హ్యాకథాన్ కోడ్, లాజిక్ ఆచరణీయమైన, సరళీకృత పరిష్కారాలను రూపొందిస్తారని ఆమె తెలిపారు. ఇక రిమోట్ కార్ రేసింగ్ ఉత్తేజకరమైన కార్యక్రమమని, ఇందులో పాల్గొనేవారు. యోటీతో నడిచే కార్లను రైలు అవరోధాలున్న ట్రాక్స్ నడిసి, పోటీని ఇతరుల కంటే తక్కువ సమయంలో పూర్తిచేయాలన్నారు. ఆయా పోటీలలో గెలుపొందిన వారికి సుమారుగా లక్ష రూపాయల వరకు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని డాక్టర్ సూరిని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాల కోసం కార్యక్రమ అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ ప్రశాంత ఆర్.ముడిమెల gmudimeli@gitam.edu/ Leeshyd@gitam.in ను సంప్రదించాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…
గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…