Telangana

గీతమ్ లో ఈనెల 21న ప్రపంచ జల దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 21న ప్రపంచ ఆల దినోత్సవాన్ని’ నిర్వహించాలని : వెంకల్పించారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ ఆర్. ఉమాదేవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.వీటిని అవగాహనను పెంపొందించడంతో పాటు వీటి సంక్షోభాలను పరిష్కరించడానికి చర్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతియేటా మార్చి 22న (1993 నుంచి) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రపంచం 2030 నాటికి ప్రతి పౌరుడికి మంచి నీరు, మెరుగైన పారిశుధ్య నిర్వహణను సంకల్పించిందన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మార్పును మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టీకరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులతో మార్చి 21న నీటి సంరక్షణగానే ప్రతిజ్ఞ చేయించాలని గీతం ప్రతిపాదించినట్టు డాక్టర్ అనుదేవి చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వి.వెంకట జనవరావుతో పాటు అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్- పర్యావరణం డాక్టర్ బీఎస్ మూర్తి తమ విజ్ఞానం, పరిశోధనానుభవాలను, వ్యవస్థాపక మార్గాలను విద్యార్థులతో పంచుకోనున్నట్టు ఆమె -తెలియజేశారు..వీటి కాలుష్యం కారణాలు, నివారణ, వీటి సంరక్షణ ప్రాముఖ్యత, నీటి కాలుష్యం ప్రభావాలు, నీటి సంక్షోభం అనే ఇతిప్పర్తింపి గోడ పత్రికల రూపక్పున పోటీ నిర్వహిస్తానన్నారు. అలాగే కాలుష్య నివారణ, నీటి పరిరక్షణపై నమూనాల పోటీ కూడా ఉంటుందని, ‘నీటిని రక్షించండి’ అనే అంశంపై విద్యార్థులకు ముఖ చిత్రలేఖనం కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఏర్పాటు.చేస్తున్నామని ఆమె వివరించారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈనెల 18వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, అదే గడువులోగా గోడ. పత్రికలను కూడా సమర్పించాలని డాక్టర్ ప్రేమ సూచించారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సహ-నిర్వాహకుడు డాక్టర్ టీబీ పాత్రుడు (85004, 95009)ని సంప్రదించాలన్నారు.

గీతమ్ హ్యాకథాన్, కార్ రేసింగ్

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (తలచసీఈ) విభాగం ఆధ్వర్యంలో -ఈనెల 20–21 తేదీలలో ‘టెక్వినాక్స్’ పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమం ఐనోటీ హ్యాకథాన్, యోచ్-కంట్రోల్డ్ కార్ రేస్ను నిర్వహించనున్నారు. ఇట్టిప ఈ గీతం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఈఈ సీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. నూధని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. :చురుకెన విద్యార్థులను ఒకచోట చేర్చి, నారి ఆలోచనలను ఇతరులతో సందుకునేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయడం ఈ.

కార్యక్రను ప్రధాన ఉద్దేశమన్నారు. ఉత్కంఠ భరితంగా సాగే 30 గంటల హ్యాకథాన్ కోడ్, లాజిక్ ఆచరణీయమైన, సరళీకృత పరిష్కారాలను రూపొందిస్తారని ఆమె తెలిపారు. ఇక రిమోట్ కార్ రేసింగ్ ఉత్తేజకరమైన కార్యక్రమమని, ఇందులో పాల్గొనేవారు. యోటీతో నడిచే కార్లను రైలు అవరోధాలున్న ట్రాక్స్ నడిసి, పోటీని ఇతరుల కంటే తక్కువ సమయంలో పూర్తిచేయాలన్నారు. ఆయా పోటీలలో గెలుపొందిన వారికి సుమారుగా లక్ష రూపాయల వరకు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని డాక్టర్ సూరిని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాల కోసం కార్యక్రమ అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ ప్రశాంత ఆర్.ముడిమెల gmudimeli@gitam.edu/ Leeshyd@gitam.in ను సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago