ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…
– చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు:
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడి విరివిగా మొక్కలు పెంచడానికి కృషి చేయాలని పటాన్ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం సర్పంచ్ మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులంతా చిట్కుల్, ఇస్నాపూర్ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిట్కుల్ గ్రామాన్ని పచ్చదనంగా మార్చటానికి గ్రామస్తులంతా ఐక్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పచ్చదనంతోనే గ్రామస్థులు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణు వర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…