మనవార్తలు శేరిలింగంపల్లి :
సామాజికవేత్త ఆనంద్ తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిల్లా శేరి లింగంపల్లి నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. పుట్టిన రోజున హంగు ఆర్బాటాలు లేకుండా పేదవాళ్లకు సహాయం చేయడం పై కాలనీవాసులు ఆనందం ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున తమకు ఉన్నంతలో పేదల కడుపు నింపేందుకు సహాయపడాలని ఆనంద్ కోరారు. పుట్టిన రోజున పేదలకు సహాయం అందించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఒకపూట అయిన మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…