యువత స్వయం కృషితో ఎదగాలి….
– శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి
పటాన్ చెరు:
యువత స్వయం కృషితో ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించాలని తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు బండి హరిశంకర్, శాంతి కుమారుడు బండి రవితేజ కు చెందిన తేజ ట్రేడర్ జాన్సన్ కంపెనీకి చెందిన టైల్స్ షో రూమ్ నుగురువారం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వయం ఉపాధితో ఎదుగుతూ పలువురికి ఉపాధి చూయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, పేట్ బషీర్బాగ్ ఏసిపి రామలింగరాజు, సీఐ రాజు, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం. అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, నాయకులు సపానదేవ్, దేవేందర్ రాజు, గూడెం మధుసూదన్ రెడ్డి, వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సర్పంచ్ దండు నరసింహ, అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, నవ్య శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…