యువత స్వయం కృషితో ఎదగాలి….
– శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి
పటాన్ చెరు:
యువత స్వయం కృషితో ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించాలని తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు బండి హరిశంకర్, శాంతి కుమారుడు బండి రవితేజ కు చెందిన తేజ ట్రేడర్ జాన్సన్ కంపెనీకి చెందిన టైల్స్ షో రూమ్ నుగురువారం భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వయం ఉపాధితో ఎదుగుతూ పలువురికి ఉపాధి చూయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, పేట్ బషీర్బాగ్ ఏసిపి రామలింగరాజు, సీఐ రాజు, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం. అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, నాయకులు సపానదేవ్, దేవేందర్ రాజు, గూడెం మధుసూదన్ రెడ్డి, వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సర్పంచ్ దండు నరసింహ, అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, నవ్య శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…