హైదరాబాద్
వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టమని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2021 సాయి కామాక్షి భాస్కర్ల అన్నారు .హైదరాబాద్ తాజ్ కఈష్ణలో ఏర్పాటు చేసిన జక్ జువెలరీ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని జక్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్స్ ఛైర్మన్ సయ్యద్ జకీర్ అహ్మద్ తెలిపారు.
దేశంలోని సుప్రసిద్ద అభరణాల వరక్తలు తమ సరికొత్త డిజైనరీ అభరణాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినట్లు జక్ ట్రేడ్ ఫెయిర్ ఛైర్మన్ జకీర్ అహ్మద్ తెలిపారు. మాస్టర్ పీస్ లు , వజ్రాలు, రూబీలు, ఎమరాల్డ్స్, సఫైర్ ,ముత్యాలు ఇంకా ఇతర అరుదైన సెమీ ప్రెసియస్ స్టోన్స్ , బంగారం ,వెండి, ప్లాటినం, జడౌ అభరణాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయన్నారు.
కోవిద్ 19 భద్రతాప్రమాణాలు పాటిస్తూ ఎగ్జిబిషణ్ నునిర్వహిస్తున్నట్లు జకీర్ అహ్మద్ తెలిపారు. గతంలో నిర్వహించిన ఎక్స్ ఫో లకు హైదరాబాదీయుల నుంచి మంచి స్పందన లభించిందని… ఈ ఎడిషన్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశ వ్యాప్త పల్స్…
ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని…
పటాన్చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…
బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వియత్నాంలోని…