మనవార్తలు,హైదరాబాద్:
జల వనరుల సంరక్షణ కోసం భగీరథడిలా కృషి చేయాలని వర్ధమాన కవి సీనియర్ జర్నలిస్టు మోటూథి నారాయణరావు కవిత గానం చేసి రసజ్ఞులైన సాహిత్య అభిమానులను కవులను ఆకట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం జలమండలి మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో *భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవం ను ఆదివారం సెంట్ థెరిస్సా బాలికల ఉన్నత పాఠశాల ఎర్రగడ్డ లో జరిగిన కవి సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన యువ కవి మోటూరి నారాయణరావు కవి సమ్మేళనం లో పాల్గొని నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ,మరియు నీటి యొక్క ఆవశ్యకత పై ,భవిష్య కార్యాచరణపై సూచనలు అందిస్తూ కవితా గానం చేసి సభికుల్ని ఆకట్టుకున్నారు .
ఈసందర్భంగా నిర్వహకులు *మోటూరి నారాయణరావు కు జల మండలి,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు, ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ , గాంధీ జ్ఞాన్ సంస్థ అధ్యక్షులు డా గున్న రాజేందర్ రెడ్డి తదితరులు,జలమండలి జనరల్ మేనేజర్ ఎస్ హరి శంకర్,కవి బండికారి బాలాజీ, ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ,మూర్తి శ్రీదేవి,గరిమెళ్ళ తులసీ వెంకట రమణా చార్యులు,వేదార్థం మధుసూదన్ శర్మ, కొండా మోహన్, రామకృష్ణ చంద్రమౌళి, పోలయ్య కవి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…