గుర్తుతెలియని లారీ ఢీకొని ఇద్దరు మృతి…
పటాన్ చెరు:
గుర్తుతెలియని లారీ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. నగరంలోని కొండాపూర్ కు చెందిన నర్సింగ్ రావు (36) ,విజయ్ (23)లు బుధవారం బైక్ పై సంగారెడ్డి వెళ్లి తిరిగి పటాన్ చెరు వైపు వస్తుండగా మండల పరిధిలోని లక్దారం గేటు వద్ద మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని లారీ వెనకాల నుండి వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్ నుంచి ఇద్దరు కింద పడడంతో లారీ టైరు ఇద్దరు తలల పైనుంచి వెళ్లడం తో తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరినీ పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…