సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు
కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ నూతన కమిటీ సభ్యులకు ముత్తంగి కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు చెవ్వా ఎల్లయ్య , రాష్ట్ర అధ్యక్షులు చెవ్వా పాండు ,జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు చెవ్వా అంజయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి లక్ష్మణ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నె సురేందర్ ,రాష్ట్ర యూత్ అధ్యక్షుడు చెవ్వా వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు అగుళ్ల మల్లేష్ , స్థానిక మండల అధ్యక్షులు పఠాన్ చెరువు,అమీన్ పూర్,రామచంద్రపురం,సదశివపేట అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుల సంఘాలు బలంగా ఉంటే రాజ్యాధికారంలోను మన వాటా దక్కించుకోవచ్చని సంఘం నేతలు అన్నారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…