సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు
కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ నూతన కమిటీ సభ్యులకు ముత్తంగి కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు చెవ్వా ఎల్లయ్య , రాష్ట్ర అధ్యక్షులు చెవ్వా పాండు ,జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు చెవ్వా అంజయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి లక్ష్మణ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నె సురేందర్ ,రాష్ట్ర యూత్ అధ్యక్షుడు చెవ్వా వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు అగుళ్ల మల్లేష్ , స్థానిక మండల అధ్యక్షులు పఠాన్ చెరువు,అమీన్ పూర్,రామచంద్రపురం,సదశివపేట అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుల సంఘాలు బలంగా ఉంటే రాజ్యాధికారంలోను మన వాటా దక్కించుకోవచ్చని సంఘం నేతలు అన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…