మనవార్తలు ,సుల్తానాబాద్:
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్.ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ – 2022 అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ బిఎంజి అర్జున్, బింగి నరేందర్ గౌడ్ హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా వేణుగోపాల్ చారి ,జస్టిస్ బూర్గుల మధుసూదన్ , విజయ లక్ష్మీ , చంద్రవదన్ ఐఏఎస్ చేతుల మీదుగా స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ 2022 అవార్డును ఆదివారం సాయంత్రం అందజేశారు .ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ కరోన సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…