Telangana

పది ఫలితాల్లో సత్తా చాటిన శిశు విహార హై స్కూల్ విద్యార్థులు…

– బాలికలదే పై చేయి

– విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో తమ సత్తా చాటారు,78 విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 74 మంది విద్యార్థులు 9.6 నుండి 9.6 వరకు పాయింట్స్ సాధించారు, నలుగురు విద్యార్థులు 10/10 పాయింట్స్ సాధించి పాఠశాల పేరును జయ కేతనాన్ని ఎగురవేశారు. సాయి ధనుష శ్రీ, చందన, స్పందన, వర్షిని, బాలికలు 10/10 పాయింట్స్ సాధించి తమ ప్రతిభను ప్రఖ్యాతి గాడించారు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు, ప్రిన్సిపల్ బీనా, అనిల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మండల విద్యాధికారి పీపీ రాథోడ్, పటాన్ చెరు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, భవిష్యత్తులో బ్రహ్మాండమైన విజయాలు సాధించాలని  కోరారు .

ఈ సందర్భంగా శిశు విహార హై స్కూల్ ప్రిన్సిపల్ బీనా అనిల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 12 సంవత్సరల నుండి పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు, 13 మంది విద్యార్థులతో మొదలైన పాఠశాల ప్రస్తుతం పదవ తరగతిలో 78 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి వారి ప్రతిభను మేము చెబుతున్న బోధనలను అందరికీ తెలిసేలా పేరు ప్రఖ్యాతలను పెంచినందుకు విద్యార్థులకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు గా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

9 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

9 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago