Telangana

రేపు జ్యోతి విద్యాలయలో స్టూడెంట్ ఫెస్ట్

– హాజరుకానున్న పలువురు ప్రముఖులు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటేచదువుతో పాటు అన్నిరకాల విద్యలు కూడా ముఖ్యమేననే సిద్ధాంతాన్ని నమ్మి గత 49 సంవత్సరాలనుండి వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా నైపుణ్యం సాధించడానికి, వారిలో సృజనాత్మకత పెంపోందించడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కృషి చేస్తుందని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ తెలిపారు.ఈ నెల 16 అంటే రేపు స్కూల్ ప్రాంగణం లో స్టండెంట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్యతిధులుగా రానున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి క్లాస్ లో ప్రతీ సెక్షన్, టాపర్ కు మొదటి, రెండో బౌమతులు, మెమంటోలు ఇస్తామని, డుమ్మాలు కొట్టకుండా నిబ్బద్దతో పని చేసే టీచర్లను, ఆయాలను సత్కరిస్థామన్నారు. విచ్చేసే అధిధులకు స్కూల్ కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్ స్వాగతం పలుకుతారు. టీచర్లు స్కూల్ యాన్వల్ రిపోర్ట్ చదివి విన్పిస్తారు. చదువే కాకుండా స్కూల్ లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు, స్మార్ట్ బోర్డులు, విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాట్లు చేశామని, విశాలమైన గ్రోండ్ లో పిల్లలకు అన్నిరకాల క్రీడల్లో శిక్షణనిచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ స్టూడెంట్ ఫెస్ట్ లో విద్యార్థుల చేత కూపన్లు విక్రహించి ఫుడ్, అండ్ గేమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన డబ్బుల్లో కొంతబాగాన్ని అనాధ శరణాలయాలకు అందజేయనున్నారు. వివిధ బాస్కెట్ బాల్, వాలీబాల్, త్రో బాల్స్, స్కెటింగ్ వంటి పోటిల్లో రా ణించిన వారికీ బౌహుమతులు అందజేస్తారు. డ్యాన్సింగ్, సింగింగ్ వంటి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరల్డ్ సేఫ్టీ డే అండ్ హెల్త్ ఎట్ వర్క్ సందర్బంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ నేషనల్ లెవల్ లో పాల్గొన్న టీచర్లు చిత్ర లేఖ కు మొదటి బౌమతి రాగా, థర్డ్ ప్రైజ్ యోగితా సాధించి తమ స్కూల్ పేరు నిలబెట్టారు.కూపన్లు లక్కీ డ్రా తీసి అందులో వచ్చిన వారికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు అందజేస్తారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago