మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని యలమంచిల ఉదయ్ కిరణ్ అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ నాగార్జున ఎన్ క్లేవ్ కాలనీ సభ్యులు మియాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రీటరీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆద్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శెరిలింగంపల్లి ఇంచార్జ్ .జగదీశ్వర్ గౌడ్ ను కలిసి పలు సమస్యలు గురించి వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కారించి, మిగతా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారించేందుకు కృషి చేస్తానని వారు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…