పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదలను అందుకున్నారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి.మాట్లాడుతూ సీతారాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ,గత ఆరు సంవత్సరాల నుండి సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని , బిఎస్ కే యువసేన సభ్యుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహింమని. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి తెలిపారు . అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి, వార్డు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, బిఎస్ కే యువసేన సభ్యులు శామిల్,హర్ష,మనోజ్, ప్రవీణ్, ప్రశాంత్, సంతు, శివ, సాయి, సుధాకర్,గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…