రేపటి నుండి తెరుచుకొనున్న శిల్పారామం…
హైదరాబాద్:
కాంక్రీట్ జంగిల్ గా మారిన శిల్పారామం నగర వాసులు పల్లె అందాలతో, గ్రామీణ వాతావరణంతో అలరించేది. కానీ లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా సందర్శకులను అనుమతిoచలేరు.తెలంగాణ లో లాక్ డౌన్ పూర్తి స్థాయి లో ఎత్తి వేసిన నేపధ్యం లో మాదాపూర్ లో నెలకొని ఉన్న శిల్పారామం సందర్శకుల కోసం సోమవారం నుండి తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. పచ్చని ప్రకృతి అందాలతో , కొత్తగా రకరకాల రంగుల పక్షుల కిలకిలారావాలతో , పల్లె వాతావరణం ఉట్టిపడే శిల్పారామం సందర్శకులకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంది. ఉదయం 10 .30 నుండి సాయంత్రం 8 .00 గంటలవరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. సందర్శకుల కోసం చేనేత హస్త కళా ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయి. సందర్శకులు మానసిక ఆనందాన్ని, ప్రకృతి ఒడిలో తీరేటట్టుగా అన్ని సదుపాయాలు కోవిద్ నిబంధనలను పాటిస్తూ సమకూర్చాము అని అధికారులు తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…