మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
ఓల్డ్ రామచంద్రపురం హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ,బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి , బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది, అదేవిధంగా అమీన్పూర్ లో అద్దెల్లి రవీందర్, ఎడ్ల రమేష్, ఆగారెడ్డి ,అనిల్ చారి గార్ల ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో కంజర్ల కృష్ణమూర్తి పాల్గొనడం రామచంద్రపురం బొంబాయి కాలనీలో నిఖిల్ బృందం ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లోనూ కంజర్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, జి శ్రీనివాస్, నరసింహ, ఎల్లారెడ్డి ,విజయ్ గౌడ్, యాదయ్య, అరవింద్, మల్లేష్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ హిందూ బంధువులందరూ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నంతగా ఉత్సాహంగా హనుమాన్ జయంతి వేడుకల్లోనూ పాల్గొన్నారు అని, ఇకపై జరగబోయే అన్ని వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని, ఆ దేవుని ఆశీస్సులతో పాత్రులు కావాలని కోరుకున్నట్లు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…