మనవార్తలు ,పటాన్ చెరు:
జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రశంసించారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించారన్న విషయం తెలుసుకున్న అల్లం నారాయణ మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రెస్ అకాడమీ తరపున జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఎమ్మెల్యేకు తెలిపారు. భవిష్యత్తులోనూ పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…