మనవార్తలు ,బొల్లారం:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా నేషనల్ పార్టీ,రాష్ట్ర పార్టీ మరియుజిల్లా పార్టీ ఆదేశాల మేరకు పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కేజెఆర్ ఆనంద్ క్రీష్ణారెడ్డి చేతుల మీదుగా ఆశా, అంగన్వాడీ వర్కర్లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే.సరస్వతి,సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జి. శారదా, అంగన్వాడీ టీచర్లు ప్రసన్న, ప్రదీపా, భూ లక్ష్మి, మౌనిక, ఆశా వర్కర్లు భాగ్య, సారమ్మ, సుజాత, అనిత,విజయ లక్ష్మి,దేవమ్మ,అంజలి, విజయ లక్ష్మి, గిరిజ, సరస్వతి, బొల్లారం మున్సిపల్ ఎంపిహెచ్ విజయ లక్ష్మి,ఆయా జయ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…