పటాన్ చెరు:
గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 12 వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది . డాక్టర్ సుబ్బారావు తులసి , తన 74 వ యేట మేనేజ్ మెంట్ లో పీహెచ్ డీ పట్టాను గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ నుంచి పొందారు . జీహెచ్ బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుమన్ బాబు మార్గదర్శనంలో నాయకత్వ శైలి , దాని ఫలితం ( ఐటీసీలోని మూడు విభాగాల పరిశీలన ) అనే అంశంపై ఆయన పీహెచ్డీని పూర్తిచేశారు . 1970 లో బీఈ ( మెకానికల్ ) పూర్తి చేశాక డాక్టర్ సుబ్బారావు రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరి , అక్కడి బొకారో స్టీల్ ప్లాంలో 1983 వరకు పనిచేశారు .
తరువాత ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ లో చేరారు . 2007 లో ఐటీసీలో హెల్తర్ విభాగం ఉపాధ్యక్షుడిగా పదవీ విరమణ చేశారు . ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ( తెలుగు ) , గీతంలో ఎంబీఏ ( ఫైనాన్స్ ) లను పూర్తిచేశారు . 2012-14 వరకు హైదరాబాద్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో , 2015-16 వరకు గీతంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలందించి దాదాపు నలభై ఏళ్ళ అనుభవాన్ని గడించారు .
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…