-అజాదీ కా అమృత్ లో భాగంగా 2 కే రన్
-ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు 2 కే
పటాన్చెరు :
దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ‘ అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2 కే రన్ నిర్వహించినట్లు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, నెహ్రూ యువకేంద్ర యూత్ సభ్యులు అజయ్ యాదవ్ అన్నారు . మంగళవారం నెహ్రూ యువకేంద్ర యూత్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలసి ఒకే రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఎ రాములు . ఇస్నాపూర్నర్పంచ్ బాలమణి . ఉపసర్పంచ్ శోభ , ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం , గ్రామ పంచయతీ కార్యదర్శి హరిబాబు లు పాల్గొన్ని 2 కే రన్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రతీ ఒక్కరు ఆరోగ్యం కోసం నిత్యం యోగా , వ్యాయామం చేయాలని సూచించారు . వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం స్పందన , విద్యార్థులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…