-అజాదీ కా అమృత్ లో భాగంగా 2 కే రన్
-ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు 2 కే
పటాన్చెరు :
దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ‘ అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2 కే రన్ నిర్వహించినట్లు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, నెహ్రూ యువకేంద్ర యూత్ సభ్యులు అజయ్ యాదవ్ అన్నారు . మంగళవారం నెహ్రూ యువకేంద్ర యూత్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలసి ఒకే రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఎ రాములు . ఇస్నాపూర్నర్పంచ్ బాలమణి . ఉపసర్పంచ్ శోభ , ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం , గ్రామ పంచయతీ కార్యదర్శి హరిబాబు లు పాల్గొన్ని 2 కే రన్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రతీ ఒక్కరు ఆరోగ్యం కోసం నిత్యం యోగా , వ్యాయామం చేయాలని సూచించారు . వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం స్పందన , విద్యార్థులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…