లయన్స్ క్లబ్ భవన నిర్మాణానికి 10 లక్షలు అందించిన ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

మన వార్తలు , పటాన్ చెరు: పటాన్ చేరు పట్టణంలో నూతనంగా నిర్మించే లయన్స్ క్లబ్ భవనానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ పది లక్షల చెక్కును అందజేశారు. జైపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్మించే ఈ భవనానికి ఆదివారం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ గారు పది లక్షల చెక్కు జై […]

Continue Reading

ఆల్విన్ కాలనీలో డ్రైనేజీ పనులను సమీక్షించిన_ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్..

మన వార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు లోనీ కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఆల్విన్ కాలనీలో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరుగుతుందన్నారు.భారీ వర్షాలు కురిసినప్పుడల్ల నాలా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలనీల రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుందని […]

Continue Reading

అయ్యప్పస్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో శనివారము ఏర్పాటుచేసిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Continue Reading

కలికట్టుగా మోడీని ఢీకొనచ్చు : శశిధరూర్

– 2024 ఎన్నికలపె గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో వ్యాఖ్య పటాన్ చెరు టౌన్: విపక్ష పార్టీల ఐక్యత అవశ్యమని , అవన్నీ ఒక గాటికి వచ్చి , ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళ కాలం కలిసికట్టుగా పోరాడితే ప్రస్తుతం పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికలలో ఢీకొట్టవచ్చని లోక్సభ సభ్యుడు , రచయిత , పూర్వ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు . ‘ గీతం ఛేంజ్ మేకర్స్ ‘ కార్యక్రమంలో భాగంగా శనివారం […]

Continue Reading

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్

మన వార్తలు , పటాన్ చెరు: క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్  అన్నారు. జార్ఖండ్ లో జరిగే జాతీయస్థాయి అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సెలెక్ట్ అయిన చిన్నారి పూజకు గురువారం ఆయన పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట […]

Continue Reading

అంగరంగ వైభవంగా సేవాభారతి అవార్డ్ ల ప్రదానోత్సవం

హక్కుల ప్రాధాన్యత గురించి వివరించిన వక్తలు మన వార్తలు ,నెల్లూరు: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గల నెల్లూరు పట్టణం లోని శ్రీరాములు ఎన్ జి ఓ కళ్యాణ మండపం లో వరల్డ్ హ్యూమన్ రైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించిన సేవాభారతి అవార్డ్ 2021 ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 115 మంది హాజరై […]

Continue Reading

తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఔషధాలు క్యూబీడీ ప్రత్యేకత… అమెరికన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు

    మన వార్తలు , పటాన్ చెరు: డిజెన్డ్ ద్వారా నాణ్యత ( క్వాలిటీ బెడిజెన్ – క్యూబీడీ ) అనేది నాణ్యతను చురుకెన ప్రక్రియగా మార్చడంతో పాటు రోగులకు నాణ్యమైన ఔషధాలను తక్కువ ఖర్చుతో అందిస్తుందని అమెరికాలోని సెజైన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ శుక్రవారం ఆయన ‘ డిజెన్ ద్వారా నాణ్యతాంశాలు’పై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . క్యూబీడీలోని ముందస్తు జ్ఞానం , […]

Continue Reading

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఇంద్రేశం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి

మన వార్తలు , పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో నేషనల్ పెన్ కాక్ సెలెట్ కరాటే పోటీలకు సెలెక్ట్ అయిన ,ఎస్ ప్రవీణ్ ,జి ,వికాస్ ,లకు ఆర్థిక సాయం అందజేసిన రామేశ్వరం బండ మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు జాతీయ పోటీలకు […]

Continue Reading

పసికందును చంపిన తల్లి! పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం

మన వార్తలు , గుంటూరు పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్న తల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసిం ది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్ లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది […]

Continue Reading

వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్

మన వార్తలు ,సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గురుకుల పాఠశాల మూలమలుపు వద్ద గురువారం ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు ఎలాంటి లైసెన్స్ లేని వాటిని మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి  చలానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మాస్కులు లేకుండా త్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు  మరియు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని తనిఖీలు నిర్వహించి చలానా విధించామని తెలిపారు .కార్యక్రమంలో […]

Continue Reading