నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి

మనవార్తలు , మియాపూర్ : నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి, మియపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ కు మియాపూర్ ర్ సి ఐ తిరుపతి రావు కు , చందానగర్ సి ఐ క్యాస్ట్రో రెడ్డి లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి ఈ నూతన సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.   […]

Continue Reading

పారిశుద్ధ్య సిబ్బందికి కేటీఆర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం రోజు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రాయదుర్గం లో నిర్మించిన ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహబూబ్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసానిశ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ లు మహేందర్ రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు గాంధీ, ముఠా గోపాల్ , స్థానికి కార్పొరేటర్లు, గ్రేటర్ అధికారుల సమక్షంలో శేరిలింగంపల్లి పారిశ్యుద్ద విభాగం అధికారులు డాక్టర్ రవి కుమార్, శానిటేషన్ సూపవైజర్ జలందర్ రెడ్డి ల సమక్షంలో న్యూ ఈయర్ కేక్ […]

Continue Reading

నవతెలంగాణ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన భిక్షపతి యాదవ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం. భిక్షపతి యాదవ్, మియపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పెట్ కు చెందిన ఆర్ కె వై టీమ్ సభ్యుల తో కల్సి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

నవభూమి పత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం సంబందించిన నూతన సంవత్సర క్యాలెండరును పఠాన్ చెరు నియోజకవర్గం నవభూమి పేపర్ ఇంచార్జి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 2022వ నూతన సంవత్సరం రోజునా శనివారం ఉదయం పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుటతూ నవభూమి పత్రిక యజమాన్యానినికి ,వారి స్టాఫ్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. […]

Continue Reading

పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో, జిల్లా మంత్రుల సలహాలు సూచనలతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలు కరోనా నిబంధనల ప్రకారం […]

Continue Reading

యువత చేతిలో జాతి భవిత_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_గోన్నెమ్మ యూత్ యూత్ రూమ్ _నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్చెరు దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువత భాగస్వామ్యం కీలకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణ పరిధిలోని గోనెమ్మ బస్తి లో నూతనంగా నిర్మించిన నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత అన్ని అంశాలపై […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్ శుక్రవారం రోజు దీప్తి శ్రీ నగర్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను పముఖ సామాజిక వేత్త, టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ శుక్రవారం రోజు హఫీజ్ పెట్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే […]

Continue Reading

జర్నలిస్టు సమస్యలను పోరాడే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

మనవార్తలు ,మంచిర్యాల ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అఖిలభారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు లోని చాణక్య డిగ్రీ కళాశాల లో చెన్నూరు నియోజక వర్గం ఏబీజే ఎఫ్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా రాష్ట్ర కొర్ కమిటీ […]

Continue Reading

దివ్వాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న చూపు చూడ‌వ‌ద్దు – ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దివ్యాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న‌చూపు చూడొద్ద‌ని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో అంత‌ర్జాతీయ దివ్యాంగుల దినోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.విధి రాత తో దివ్యాంగులు అయిన వారికి తమ వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. సరైన పద్ధతిలో వారికి శిక్షణ ఇచ్చి స‌మాజంలో భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దాల‌న్నారు […]

Continue Reading