సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా_టీ. మేఘన రవీందర్ రెడ్డి ,కే. సరస్వతి

మనవార్తలు ,అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ సీనియర్ మహిళా నాయకురాలు టీ. మేఘన రవీందర్ రెడ్డి మరియు కే. సరస్వతి లక్ష్మణ్ స్వామికి మంగళవారం రోజు అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సెలర్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టీ. మాధురి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా నూతనంగా ఎన్నుకున్నారు , అలాగే వాళ్లకు పత్రాలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, […]

Continue Reading

రోగ నిర్ధారణతో ఐసోటోప్లది కీలక భూమిక…

– గీతం కార్యశాలలో పేర్కొన్న భాభా అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు మనవార్తలు ,పటాన్‌చెరు: రోగ నిర్ధారణలో రేడియో ఐసోటోప్లు కీలక భూమిక పోషిస్తున్నాయని భాభా అణుపరిశోధనా సంస్థ ( బార్క్ ) లోని రేడియోఫార్మాస్యూటికల్స్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవ బి.మల్లియా అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో మంగళవారం ఆయన ‘ రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్’పై […]

Continue Reading

ప్రభుత్వంలో ఉన్ననేతలు ధర్నాచేయడం హాస్యాస్పదం _బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్‌చెరు: టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధ‌ర్నాలు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.టీఆర్ఎస్ నేత‌లు చేప‌ట్టిన దీక్ష‌ల్లో ఒక్క రైతు లేడ‌ని విమ‌ర్శించారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేప‌ట్టిన ధర్నాలో కేవ‌లం గులాబీదళం మాత్ర‌మే ఉంద‌ని.రైతులు లేర‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను […]

Continue Reading

సామాన్య ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 

– పెంచిన చమురు, నిత్యవసర ధరలు వెంటనే తగ్గించాలి – జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నాయకులు మనవార్తలు ,పటాన్‌చెరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి గాలి అనిల్ కుమార్, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లు ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యవసర ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం వారు పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల […]

Continue Reading

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను తగ్గించాలి _- ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి

మనవార్తలు ,పటాన్‌చెరు: ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం కుదేలైందని ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగానికి గుదిబండగా మారిన పెట్రోల్, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎపిఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు శివారులోని ఎపిఆర్ సంస్థ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే […]

Continue Reading

పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన దీక్షలు

_పటాన్చెరు, రామచంద్రపురం నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ _చివరి గింజ కొనే వరకు జంగ్ కొనసాగిస్తాం మనవార్తలు,పటాన్‌చెరు: రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. రామచంద్రాపురం, పటాన్చెరు లో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గూడెం […]

Continue Reading

గీతమ్ లో ఆరంభమైన ఐదురోజుల వర్క్షాప్ తరలివచ్చిన బార్క్ పరిశోధకులు

_శాంతి కోసం అణువు : బార్క్ శాస్త్రవేత్తలు  మనవార్తలు,పటాన్‌చెరు: విద్యుత్ , ఔషధాలు , ఆహారం , వ్యవసాయం , బురద పరిశుభ్రత , స్టెరిలైజేషన్ వంటి రంగాలలో రానున్న కాలంలో పరమాణువును ( అణుశక్తిని ) శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడం అనేక రెట్లు పెరగబోతోందని . రేడియోకెమిస్ట్రీ – ఐసోటోప్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.కన్నన్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ […]

Continue Reading

అన్నదానానికి ఆర్థిక సాయం

మనవార్తలు,శేరిలింగంపల్లి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మల్లేపల్లి గ్రామం కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా లో శ్రీ శ్రీ భ్రమరాంభకేతకీ మల్లికార్జున స్వామి మరియు మల్లన్న బీరప్పల జాతర మహోత్సవానికి అన్నదానానికై 5000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, రమేష్, యాదవ్ పాల్గొన్నారు.

Continue Reading

మెట్రోరైలు ను సంగారెడ్డి వరకు పొడగించాలి : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ

_మెట్రో రైల్ సాధించేవరకు పోరాడతాం మనవార్తలు,పటాన్‌చెరు: గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన మెట్రో రైలు సేవలను మరింత విస్తరించాలని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో రైలును పొడగించాలని ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మియాపూర్ ,లింగంపల్లి ,పటాన్ చెరు ,సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువచ్చేందుకు సంగారెడ్డి ప్రజలంతా కలిసి రావాలని […]

Continue Reading

సత్యసాయి సేవాసమితి సేవలు అభినందనీయం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు బస్ స్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం మనవార్తలు,పటాన్‌చెరు: సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిరంతరం వేలాదిమంది రాకపోకలు సాగించే బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం పట్ల అభినందనలు తెలియజేశారు. అనంతరం సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు […]

Continue Reading