గీతమ్ ప్రొఫెసర్కు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్
మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు అమెరికాలోని కుషి బేబీ ఇంక్ నుంచి కన్సల్టెన్సీ ప్రాజెక్టును పొందారు . ఏడాదికి రూ .16.5 లక్షలు ( ప్రయాణ ఖర్చులు అదనం ) వెచ్చించే ఈ ఒప్పందంపై త్వరలో గీతం- కుషి బేబీ ఇంక్ సంతకం చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . రాజస్థాన్ , కర్ణాటక రాష్ట్రాలలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి […]
Continue Reading