విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు,పటాన్చెరు: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఫైటర్ వన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా […]
Continue Reading