మనవార్తలు ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఆదివారం రోజు నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్ కార్యాలయాన్ని వార్డ్ మెంబర్ నిర్మల ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ట్యాక్స్ కన్సల్టెంట్ భార్గవి సుధా మాట్లాడుతూ ట్యాక్స్ రిటన్స్, జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్, అకౌంట్స్ కు సంబంధించిన అన్ని ఇక్కడ చేయబడతాయని, అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని, వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా జీఎస్టీ కట్టాలని సూచించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…