మన వార్తలు,పటాన్చెరు
పెద్ద దిక్కు లేని ఓ మహిళ ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ పౌండేషన్ సహకారం అందించింది. పటాన్ చెరు బండ్లగూడలో నివాసం ఉంటున్న వడ్డే ఎల్లమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. గత వర్షాకాలంలో నీరు ఇంటిలోకి వెళ్లి పడుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిన దుస్థితి ఏర్పడింది. ఆమె ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టింది. దీంతో ఆమె దుస్థితిని ఎండిఆర్ పౌండేషన్, చైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ గారి దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎండిఆర్ పౌండేషన్ ఆమె ఇంటి నిర్మాణానికి 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…