మనవార్తలు ,హైదరాబాద్:
ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచు అని మనసానుచూసి నేర్చుకోవచ్చుఅని అంతే కాకుండా ఇండియాలో ని మొట్టమొదటి మహిళల కొసం వింటేజ్ స్టైల్ స్కిన్ మరియు హెయిర్ స్టైల్ యంగ్ లో హైదరాబాద్ లోనే మొట్టమొదటి స్టూడియో అంతే కాదు మనసా ఏంతో మంది నిరుపేద బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి మరింత సేవ చేయాలని ఉందని ఆమె తెలిపారు .
నగరానికి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్. లక్ష్మి మంచు, ప్రగ్యా జైస్వాల్, ప్రణితి, ఛార్మీ, ప్రియమణి తదితర ప్రముఖుల మేకప్ మరియు మేక్ఓవర్లు చేశారు. ఆమె హైదరాబాదులోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. పెళ్ళి కూతురిని ముస్తాబు చేయడంలో మనసా లెజెండ్ అని .మేకప్ రంగంలో ఎనో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న తెలంగాణ మొదటి మహిళా అని మనసా ధనలక్ష్మి తెలిపారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…