Lifestyle

తమ నూతన మెనూ విడుదల చేసిన లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా

మనవార్తలు ,హైదరాబాద్‌ :

మోస్ట్‌ హ్యాపెనింగ్‌ నగరం హైదరాబాద్‌లో లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా తమ నూతన మెనూను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సంప్రదాయ యూరోపియన్ వంట‌కాల‌కు, భారతీయత‌ను మిళితం వోయిలా నూతన మెనూను విడుదల చేసింది.ఈ రెస్టారెంట్‌లో కట్లెరీ, పెయింటింగ్స్‌, ఆర్టిక్రాఫ్ట్స్‌, ఫర్నిచర్‌, లైట్స్‌, చాండ్లియర్స్‌, డెకార్‌ సైతం కొనుగోలు చేయవచ్చు. ఒక‌వైపు ఆహారం ఆస్వాదిస్తూనే..మ‌రోవైపు షాపింగ్‌ పూర్తి చేయవచ్చు. త్వరలోనే వోయిలా ఓ కాఫీ బార్‌ను ఔట్‌డోర్‌ ఏరియాలో ప్రారంభించనుంది. ఈ నూతన మెనూలో వేడి మరియు చల్లటి – సఫ్రాన్‌ అండ్‌ పంప్కిన్‌ సూప్ ,ఫోకాసియా ఎక్లెయిర్ ,పాన్‌ టాస్డ్‌ ఉడీర్స్ ఉంటాయి.

ఈ నూతన మెనూ ఆవిష్కరణ గురించి వోయిలా యజమానులు రాజ శ్రీకర్‌, కునాల్‌ కుక్రేజా మాట్లాడుతూ ‘‘వోయిలా వద్ద మేము స్ధిరంగా నూతన ఆవిష్కరణలు చేయడంతో పాటుగా మా మెనూకు నూతన డిషెస్‌ను జోడిస్తూ మా అతిథులు, అభిమానులకు ఆసక్తిని కలిగిస్తున్నాము. మా మెనూలు ప్రతి మూడు నెలలకూ ఓ మారు మారుతుంటాయి. మా అతిథులకు అత్యుత్తమ అనుభవాలను ఎప్పుడూ అందించాలనుకుంటున్నాము. ఈ నూతన మోనూ లో సంప్రదాయ యూరోపియన్‌, ప్రాంతీయ భారతీయ వంటకాలతో పాటుగా మరెన్నో స్ధానిక డిషెస్‌కు విలాసవంతమైన రూపునందించి అందిస్తున్నాం. వోయిలా హెడ్‌ చెఫ్‌ సోంబిర్‌ ఈ అద్భుతమైన మెనూ తీర్చిదిద్దారు. ఆయన మా బృందానికి నిత్యం స్ఫూర్తి కలిగిస్తూనే నాణ్యతను నిర్వహిస్తూ ప్రమాణాలనూ ఆచరిస్తున్నార అని అన్నారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago