శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : :
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ పూర్తీ చేసిన ప్రణీత్ గ్రూప్ ఈ ఏడాది ఒకేసారి ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేసినట్లు ప్రణీత్ గ్రూప్ ఛైర్మెన్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు .హైదరాబాద్ మియాపూర్ నరేన్ కన్వెన్షన్ సెంటర్ లో కస్టమర్లు , శ్రేయోభిలాషులు ,అభిమానుల మధ్య ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్ , ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ , ప్రణీత్ ప్రణవ్ జైత్ర, ప్రణీత్ ప్రణవ్ డాఫ్ఫోడిల్స్ , ప్రణీత్ ప్రణవ్ ఎక్సపీరియా అనే ఐదు కొత్త ప్రాజెక్ట్స్ కు సంబందించిన బ్రోచర్లు లాంచ్ చేసారు .
ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్ : ఈ ప్రాజెక్ట్ 4.5 ఎకరాల విస్తీర్ణంలో బాచుపల్లి మెయిన్ రోడ్ పక్కన జి ప్లస్ 14 అపార్టుమెంట్ 668 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ : ఈ ప్రాజెక్ట్స్ దుండిగల్ గాగిల్లాపూర్ లో 70 ఎకరాల విస్తీర్ణంలో 884 విల్లాలు .. 167 గజాల నుంచి 350 గజాల వరకు ట్రిప్లెక్స్ విల్లాస్ స్పానిష్ మోడల్ లో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు.
ప్రణీత్ ప్రణవ్ జైత్ర : హైటెక్ సిటీ కి అతి చేరువలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ హైదర్ నగర్ లో 4.79 ఎకరాల విస్తీర్ణంలో 6 టవర్స్ తో 576 ప్రీమియర్ లగ్జరీ ఫ్లాట్స్ ను అందిస్తున్నారు.
ప్రణీత్ ప్రణవ్ డాఫ్ఫోడిల్స్ : ఈ ప్రాజెక్ట్ మల్లంపేట్ లో ఔటర్ రింగ్ రోడ్ కు చేరువలో ఎగ్జిట్ నెంబర్ 4 వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో 230 కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు.
ప్రణీత్ ప్రణవ్ ఎక్సపీరియా : హైదరాబాద్ ఈస్ట్ లో పోచారం వద్ద అన్నాజీగూడలో ఐదుఎకరాల విస్తీర్ణంలో 210 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి .
ఈ ఐదు కొత్త ప్రాజెక్ట్స్ రెండున్నర సంవత్సరాల్లొ పూర్తిచేయనున్నట్లు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ నరేంద్రకుమార్ కామరాజ్ తెలిపారు.ఒకేసారి ఐదు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్ గ్రూప్ లో పెట్టుబడులు పెడితే భవిష్యత్లో మంచి ఫలితాలు ఉంటాయన్నారు . కస్టమర్లు ఈ ఆవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు కోరారు. త్వరలో మరిన్ని ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నట్లు నరేంద్ర కుమార్ కామరాజు వెల్లడించారు.ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిధిగా ఫైనాన్స్ డైరెక్టర్ కె వి ఎస్ నరసింగ్ రావు, రామాంజనేయ రాజు , నర్సి రెడ్డి,ఆదిత్య కామరాజు , దినేష్ రెడ్డి , సందీప్ రావు మాధవరం పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…