పనుల్లో వేగం పెంచాలి….
– కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు:
డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
సోమవారం డివిజన్ పరిధిలోని కటిక బస్తి లో మంజూరైన సిసి రోడ్లు ,నూతన డ్రైనేజీ లైను పనులు మందకొడిగా సాగుతున్న విషయాన్ని గమనించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి పనులలో వేగం పెంచేలా చూడాలని అధికారులకు తెలిపారు.
అదేవిధంగా శాంతినగర్ గౌతం నగర్ కాలనీ లో పర్యటించారు. కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కార్పొరేటర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో మాట్లాడి నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మించుటకు ఆదేశాలు ఇవ్వాలని, నూతన డ్రైనేజీ ఏర్పడితే కాలనీలో సమస్య ఉండదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…