కాప్రా, మనవార్తలు ప్రతినిధి :
కాప్రా డివిజన్ లక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కాలనీ లో నివాసం ఉంటున్న ప్రజలు ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపి శాలువా తో సత్కరించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కూడా కల్పించాలని ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా డ్రైనేజ్, మంచి నీటి వసతి కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్ , మైనార్టీ సెల్ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి బద్రుద్దిన్ , మల్లారెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ బాబు యాదవ్ పోతుల, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్, వైస్ ప్రెసడెంట్ s కిరణ్, మల్లెల వెంకటేశ్వర్లు, సి.హెచ్ శివ రామకృష్ణ , రావుల కరుణాకర్ గౌడ్, బండి రాజు, దొలికి సాయికృష్ణ, నర్సింగ్ రావు, బండి రామకృష్ణ గౌడ్, మల్లెల ఉమ రాణి , సి. హెచ్ గాయత్రి , సుధా రాణి పొతుల, బండి మౌనిక, దొలికి మనీషా, సుప్రియ , సంధ్య తదితరులు పాల్గొన్నారు..
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…