అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు ….
– అధికారులు అడ్డుకోబోయిన నాయకులు
హైదరాబాద్ :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో గల మార్తాoడ నగర్ లో నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాలను, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ల లో రెండు, మూడు, నాలుగు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, అధికారులు రామచంద్రాపురం ఏసీపీ, స్వామి నాయక్, శేరిలింగంపల్లి ఏసీపీ స్వప్న రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లు విశాల్, రమేష్ ల సమక్షంలో కూల్చివేశారు.
కూల్చివేతల్లో తమ విధులకు అడ్డురాకుడదని పోలీస్ బందోబస్తు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్ లో అక్రమంగా కులుస్తున్న బిల్డింగ్ పనులు ఆపివేయలని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ల తో మాట్లాడారు. పేదప్రజాలు ఎన్నో ఆశలతో కట్టుకుంటున్న ఇండ్లపై దౌర్జన్యంగా కూలగొట్టడం సరికాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూల్చివేతల విషయం తెలుసుకున్న స్థానిక తెరాస, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెరుక రమేష్, మహిపాల్ యాదవ్, మారబోయిన రఘునాథ్ యాదవ్ లు ఘటనా స్థలానికి చేరుకుని ఇన్నాళ్లు చూస్తూ ఊరుకొని నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి ఇలా దారుణంగా కూల్చడం సరికాదని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటామని అధికారులు వివరణ ఇచ్చారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…