అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు ….
– అధికారులు అడ్డుకోబోయిన నాయకులు
హైదరాబాద్ :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో గల మార్తాoడ నగర్ లో నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాలను, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ల లో రెండు, మూడు, నాలుగు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, అధికారులు రామచంద్రాపురం ఏసీపీ, స్వామి నాయక్, శేరిలింగంపల్లి ఏసీపీ స్వప్న రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లు విశాల్, రమేష్ ల సమక్షంలో కూల్చివేశారు.
కూల్చివేతల్లో తమ విధులకు అడ్డురాకుడదని పోలీస్ బందోబస్తు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్ లో అక్రమంగా కులుస్తున్న బిల్డింగ్ పనులు ఆపివేయలని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ల తో మాట్లాడారు. పేదప్రజాలు ఎన్నో ఆశలతో కట్టుకుంటున్న ఇండ్లపై దౌర్జన్యంగా కూలగొట్టడం సరికాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూల్చివేతల విషయం తెలుసుకున్న స్థానిక తెరాస, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెరుక రమేష్, మహిపాల్ యాదవ్, మారబోయిన రఘునాథ్ యాదవ్ లు ఘటనా స్థలానికి చేరుకుని ఇన్నాళ్లు చూస్తూ ఊరుకొని నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి ఇలా దారుణంగా కూల్చడం సరికాదని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటామని అధికారులు వివరణ ఇచ్చారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…