ఇంటర్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు
నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యే ఇష్టా ప్రత్యేకత
అకాడమిక్ డీన్, ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్,ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యనందిచటమే ఇష్టా ఏ సంస్థల ప్రత్యేకత అని అ సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 2024 ఇంటర్ ఫలితాలలో ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థ (పటేల్ గూడ – పటాన్ చెరు) బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డీన్, పటాన్ చెరు బ్రాంచ్ ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్, ఇష్టా డైరెక్టర్ కె వినోద్ కుమార్ లు స్టేట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులను సన్మానించారు.ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఇంటర్మీడియట్లో ఏం మనీషా 466, లావణ్య 465, బైపిసి లో యశస్విని 431,శైలి మోరి 427, హాసిని 425, మరియు సీనియర్ ఇంటర్ లో వేదవతి 986, లావణ్య 984, రాజేశ్వరి 982,నందిత 973, బి వైష్ణవి 971 తోపాటు మా విద్యార్థులు మరెన్నో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ఇష్టా డైరక్టర్ కే వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య, రోజు ఒక గంట పాటు ఆటలు, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన అందించదం, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంచడమే ఐఐటి చుక్కారామయ్య ఇష్ట విద్యాసంస్థల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆ ఉద్దేశంతోనే పటాన్ చెరు, సంగారెడ్డిలో ఈ బ్రాంచ్ లను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు,తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్చెరు శాసన…
పటాన్చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యంత సామాన్య కుటుంబం…
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్చెరు…