సంగారెడ్డి
తెలంగాణలో ఉన్న గౌడ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూకి తన వంతుగా సహాయ సాకారాలు ఎల్లప్పుడూ వుంటాయని అయన తెలిపారు. బొల్లారం ప్రాంతం నుండి ‘ గౌడ సంఘం ‘ వైస్ ప్రెసిడెంట్ గా తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని యువకులు అన్నారు . ఈ సందర్భంగా బొల్లారం యువకులు వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి శాలువా తో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ గౌడ్, దీపక్, ప్రవీణ్, నగేష్ గౌడ్, గణేష్ గౌడ్, జావేద్, విజయ్ పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…