సంగారెడ్డి
తెలంగాణలో ఉన్న గౌడ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూకి తన వంతుగా సహాయ సాకారాలు ఎల్లప్పుడూ వుంటాయని అయన తెలిపారు. బొల్లారం ప్రాంతం నుండి ‘ గౌడ సంఘం ‘ వైస్ ప్రెసిడెంట్ గా తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని యువకులు అన్నారు . ఈ సందర్భంగా బొల్లారం యువకులు వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి శాలువా తో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ గౌడ్, దీపక్, ప్రవీణ్, నగేష్ గౌడ్, గణేష్ గౌడ్, జావేద్, విజయ్ పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…