శేరిలింగంపల్లి :
బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో శేరిలింగంపల్లికి చెందిన కళాకారుడు హనుమంతుడి వేషధారణలో సందడి చేశారు. పీఏ నగర్లో నివాసం ఉండే గోపినాయకుడు వృత్తి రిత్యా డ్యాన్స్ మాస్టర్. అదేవిధంగా రవికుమార్ యాదవ్(ఆర్కేవై) టీం సభ్యుడిగా స్థానికంగా సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటాడు. కాగా ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం వికారబాద్ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో గోపినాయుడు హనుమంతుడి వేషదారణలో యాత్రికులను ఆకట్టుకున్నారు. రవికుమార్ యాదవ్ గోపిని బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్లకు పరిచయం చేశారు. హనుమంతుడి రాకతో ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి శ్రేణుల ఉత్సాహం రెట్టింపయ్యిందని బీజేపీ నాయకులు గోపి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, ఆకుల లక్షణ్ ముదిరాజ్, కురుమ సూర్ణ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…