హెదరాబాద్
ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచీబీఎస్ ) ‘ అకౌంటింగ్లో ఆధునిక ధోరణులు ‘ అనే అంశంపై ఒకరోజు జాతీయ ఈ సదస్సును ఈనెల 29 న నిర్వహించనున్నట్టు సమన్వయకర్త జీఆర్కై ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . భవిష్యత్తు అకౌంటింగ్ ప్రక్రియలు , అధునాతన మార్పులను స్వీకరించడానికి అకౌంటింగ్ నిపుణులు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు . అకౌంటింగ్లో కృత్రిమ మేథ , క్లౌడ్ అకౌంటింగ్ , అకౌటింగ్ ప్రాసెస్ ఆటోమేషన్ , అకౌంటింగ్ అనలిటిక్స్ , అకౌంటింగ్ లో బిగ్ డేటా వంటి తాజా ధోరణులపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు . ప్రముఖ వక్తలతో నిర్వహించే ప్యానెల్ చర్చలు , వర్క్షాప్లు ఈ సదస్సులో పాల్గొనేవారికి ఎంతో ఉపకరిస్తాయన్నారు . అకౌంటింగ్లో చోటుచేసుకుంటున్న ఆధునిక ధోరణులు , వాటిని అర్థం చేసుకోవడం , వీటిలో బీ – స్కూల్స్ పాత్ర వంటి లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ పేర్కొన్నారు . చెన్నయ్లోని ఐసీఏఐ చెర్మన్ ఎస్.పాపారావు , రాష్ట్రీయ ఇస్పాత్ నిగం పూర్వ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) టీవీఎస్ కృ కుమార్ , ఎఫ్ఏసీటీ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) ఎస్.శక్తిముని , టాటాస్టీల్ ఏజీఎం అరుణ్ కుమార్ పాటి తదితరులు ఈ సద్సులో ప్రముఖ వక్తలుగా పాల్గొనన్నుట్టు ఆయన తెలిపారు . పేర్ల నమోదు , ఇతరత్రా సమాచారం కోసం డాక్టర్ చంద్రభాను దాస్ ( 99380 78219 ) cdas@gitam.edu ను సంప్రదించాలని సమన్వయకర్త సూచించారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…