Telangana

మరపురాని అనుభూతిని మిగిల్చిన ‘ఫ్రెషర్స్ పార్టీ’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రతి విద్యార్టీ ‘ఫెషర్స్ పార్టీ’ కోసం క్యాంపస్లో ప్రవేశం పొందిన సమయం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికీ 26 ఆగస్టు 2023 ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. గీతమ్ ప్రతి ఏడాది ఫ్రెషర్స్ పార్టీని నిర్వహిస్తారు. నిర్వహణా సౌలభ్యం కోసం ఈ ఆనందాన్ని రెండు రోజుల : పాటు విస్తరించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ విద్యార్థులు శనివారం ఈ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్త విద్యార్థులకు ఆప్యాయంగా స్వాగతం పలకడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యం, ఇలాంటి పార్టీలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఈ పార్టీలో అత్యంత ముఖ్యమైన విషయం, కలిసి ఉండే క్షణాలను ఆస్వాదించడం, ప్రాంగణంలో భాగమైనందుకు వారికి మంచి అనుభూతిని కలిగించడం.స్కిట్లు, సంప్రదాయ, ఫ్యూజన్, ఆధునిక నృత్యాలు, ఉత్కంఠభరితమైన గానం, అద్భుతమైన అలంకరణ. వంటి ఉత్తకరమైన అంశాలతో ఫ్రెషర్స్ పార్టీ కొనసాగి, నునోహరమైన అనుభూతిని విద్యార్థులకు కలిగించింది.

రోజంతా విద్యార్థులు ఉత్సాహంగా, ఆనందంగా, సంగీత హోరుతో నవ్వుతూ, తుళ్లుతూ ఆనందంగా గడిపారు. ర్యాంప్ వాక్ సెషన్ ఈరోజు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హ్యూమానిటీస్ పార్టీలో అద్భుతమైన దృశ్యంగామిస్టర్ అండ్ మిస్ ఫ్రెషర్స్ ఎంపిక సాగింది. షాజియా మిస్ ఫ్రెషర్, అభిషేక్ మిస్టర్ ప్రెషన్-20237 బెటైర్లను కెవసం చేసుకున్నారు. తమ సీనియర్లు ఇచ్చిన పాదర స్వాగతానికి పరవశించిన నూతన విద్యార్థులు, వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago