మనవార్తలు ,రామచంద్రపురం
జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్ లో స్థానిక భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ అధర్వ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు వైద్యులు వద్ద తమ ఆరోగ్య సమస్యలు వివరించి తగిన సూచనలు వైద్యుల వద్ద నుండి తీసుకున్నారు.వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో డా.వినోద్,డా.రమాకాంత్ ,వంశీకృష్ణ,అనిరుద్,శంకర్,శశిధర్, కిషోర్, రత్నం పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…