మన వార్తలు, శేరిలింగంపల్లి :
దంత సమస్యలు తలెత్తకుండా చిన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డెంటల్ డాక్టర్ ప్రీతి అన్నారు. విద్యార్థులకు దంత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో విద్యార్థులకు జ్యోతి నగర్ లోని స్మైల్ పార్క్ అడ్వాన్సుడ్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి, అర్చన ల ఆధ్వర్యంలో శనివారం రోజు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో పరీక్షలు నిర్వహించి, పళ్ళ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పల్లని శుభ్రపరచుకోవాలని, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించి, వైద్య పరీక్షలు నిర్వహించుకొని చికిత్స పొందాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…