మన వార్తలు, శేరిలింగంపల్లి :
దంత సమస్యలు తలెత్తకుండా చిన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డెంటల్ డాక్టర్ ప్రీతి అన్నారు. విద్యార్థులకు దంత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో విద్యార్థులకు జ్యోతి నగర్ లోని స్మైల్ పార్క్ అడ్వాన్సుడ్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి, అర్చన ల ఆధ్వర్యంలో శనివారం రోజు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో పరీక్షలు నిర్వహించి, పళ్ళ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పల్లని శుభ్రపరచుకోవాలని, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించి, వైద్య పరీక్షలు నిర్వహించుకొని చికిత్స పొందాలని కోరారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…