మనవార్తలు ,శేరిలింగంపల్లి :
పేదలకు సేవ చేయడం లోనే సంతృప్తి ఉందని నమ్మే ఆర్ కె వై టీమ్ సభ్యులు అందుకు తగ్గట్టు సేవా కార్యక్రమాలు నిర్వయిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే గురువారం రోజు ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి వాళ్ళ చెల్లి మ్యారేజ్ కి ఆర్ కే వై టీం ఐదువేల రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, జాజే రావు రాము, వినోద్ ,జాన్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…