శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని బీజేపీ నేతలు అన్నారు. సోమవారం రోజు హఫీజ్ పేట్ లో హఫీజ్ పేట్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పెట్ లోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు భోజన సదుపాయం మరియు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, మరియు మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు లు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తనపుట్టిన రోజునాడు ఇలాoటి సేవాకార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిని మహేష్ యాదవ్, దేవాల్ యాదవ్, రామిశెట్టి రావు, సురేష్ యాదవ్, సైఫుల్ల ఖాన్, సలీం, శ్రీనివాస్ యాదవ్, రవి ముదిరాజు, అశోక్ నాయి, వినాయక రెడ్డి, సుబ్బారావు, నవీన్, రఘు, దినేష్, జానీ, శ్రీనివాస్, సురేఖ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…