రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ…
హైదరాబాద్:
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు కీర్తిశేషులు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.కె.వై టీమ్ సభ్యులు మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ . ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గంగారం మల్లేష్ జాజిరావు శీను. రేపాన్ వెంకటేష్ జాజిరావు రాము. సోను కుమార్ యాదవ్. అంజయ్య. రాజేందర్. గోపి. నరేష్ చారీ. దుర్గేష్.మరియు ఆర్ కే వై కే టీం సభ్యులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…